calender_icon.png 12 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

11-10-2025 06:56:37 PM

మంథని (విజయక్రాంతి): కరీంనగర్ లో కొండపర్తి శ్రీనివాస్ కుమారుడు పవన్ కుమార్-రిషిత వివాహ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ఆశీర్వదించారు. ఆయన వెంట మంత్రి మున్సిపల్ చైర్ పర్సన్ పెంటూ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.