23-06-2025 12:00:00 AM
తిమ్మాపూర్ జూన్ 22 విజయక్రాంతి: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ప ట్టుకున్నట్లు ఎల్ఎండిఎస్ఐ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. వివరాలలోకి వెళ్తే మా నకొండూర్ మండలం లింగాపూర్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పోరండ్ల గ్రామ శివారులో పట్టుకున్నామని తెలిపారు. తమ దాడిలో పట్టుబడిన ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని ఎల్ ఎండి పోలీస్ స్టేషన్,కి తరలించామన్నారు. అనుమతి లేకుండా అక్రమం గా ఇసుకను తరలిస్తే కేసు నమోదు చేస్తామనిహెచ్చరించారు.