15-09-2025 07:27:39 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏ రవికుమార్, ఏమ్ వనిత, ఏమ్ కమలాకర్, లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ పాలన నిమిత్తం బదిలీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ బోడుప్పల్ ప్రజలకు అందించిన సేవలకు గాను వారిని ప్రశంసించి సాలువ, మెమొంటోలతో సత్కరించారు.