12 June, 2026 | 5:30 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

ఎస్ఐని సన్మానించిన గిరిజన హక్కుల పోరాట సమితి

12-06-2026 04:23 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి ): గిరిజన హక్కుల పోరాట సమితి,, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లావుడ్యా శ్రీను నాయక్ ఆధ్వర్యంలో  శుక్రవారం నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించి అనంతరం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఫొటో జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు. బానోతు నాగరాజు నాయక్,. నరేష్ నాయక్, శంకర్ నాయక్, గోపి నాయక్, బాలాజీ, నాయక్. బాలు నాయక్, నాగరాజు, నాగేశ్వర్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు.