ఎస్ఐని సన్మానించిన గిరిజన హక్కుల పోరాట సమితి
12-06-2026 04:23 PM
నేరేడుచర్ల,(విజయక్రాంతి ): గిరిజన హక్కుల పోరాట సమితి,, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లావుడ్యా శ్రీను నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం నేరేడుచర్ల ఎస్ఐ సైదిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి,శాలువాతో సన్మానించి అనంతరం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఫొటో జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు. బానోతు నాగరాజు నాయక్,. నరేష్ నాయక్, శంకర్ నాయక్, గోపి నాయక్, బాలాజీ, నాయక్. బాలు నాయక్, నాగరాజు, నాగేశ్వర్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు.






