22 May, 2026 | 8:14 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు సన్మానం

31-03-2026 03:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి, నేడు పదవి విరమణ పొందుతున్న డల్లు సింగ్ (ASI), శంకర్ (ASI), మారుతి (ASI), నారాయణ రెడ్డి (ASI), లను, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల  ఆధ్వర్యంలో సన్మానం చేస్తారు. పోలీసు శాఖలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన వారి సేవలను కొని ఆడారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో యూనుస్ అలీ, పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షులు విరాసత్ అలీ,సిబ్బంది ఉన్నారు.