30 August, 2026 | 8:17 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

రైస్ మిల్ కార్మిక సంక్షేమ సంఘం ఎన్నిక

30-08-2026 07:42 PM

సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఐ ఎన్ టి యూ సి అనుబంధ సంస్థ  రైస్ మిల్ కార్మిక సంక్షేమ సంఘం కార్యవర్గం ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, గౌరవ అధ్యక్షులుగా బాబర్ సలీం పాషా , అధ్యక్షుడిగా నీరటి శంకరు ను  ఎన్నుకున్నారు, ముఖ్య సలహాదారులుగా సాయిరి మహేందర్, ఉపాధ్యక్షుడిగా కన్నం ఎల్లయ్య , చొప్పరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేగోళం శంకర్ గౌడ్, కార్యదర్శిగా రెడ్డి అయిలయ్య, పోచవేని కిషన్,  ఆర్గనైజింగ్ సెక్రటరీగా చొప్పరి వెంకటేష్ , ఆర్గ నైజంగ్ సెక్రటరీగా చొప్పరి,వెంకటేష్  గౌరవ సలహదారులుగా పురం హరికిషన్ లను ఎన్నుకున్నారు...