రైస్ మిల్ కార్మిక సంక్షేమ సంఘం ఎన్నిక
30-08-2026 07:42 PM
సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఐ ఎన్ టి యూ సి అనుబంధ సంస్థ రైస్ మిల్ కార్మిక సంక్షేమ సంఘం కార్యవర్గం ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, గౌరవ అధ్యక్షులుగా బాబర్ సలీం పాషా , అధ్యక్షుడిగా నీరటి శంకరు ను ఎన్నుకున్నారు, ముఖ్య సలహాదారులుగా సాయిరి మహేందర్, ఉపాధ్యక్షుడిగా కన్నం ఎల్లయ్య , చొప్పరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వేగోళం శంకర్ గౌడ్, కార్యదర్శిగా రెడ్డి అయిలయ్య, పోచవేని కిషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చొప్పరి వెంకటేష్ , ఆర్గ నైజంగ్ సెక్రటరీగా చొప్పరి,వెంకటేష్ గౌరవ సలహదారులుగా పురం హరికిషన్ లను ఎన్నుకున్నారు...






