30 August, 2026 | 9:42 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ

30-08-2026 08:03 PM

బోయినపల్లి: ఆగస్టు 30( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన రోమాల నరేష్ అశ్విని దంపతులు స్థానిక కొండ పోచమ్మ ఆలయం కు సీసీ కెమెరా వితరణ చేశారు. ఆదివారం ప్రదాన ఆలయం ముందు సీసీ కెమెరా బిగించారు.  ఈ దంపతులు మొక్కు కింద సీసీ కెమెరా అందించారు. వీరికి అక్షయ్ రామ్, కూతురు వినయ్ శ్రీ, కుమారుడు విరాజ్ ఉన్నారు. సి సి కెమెరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వన్నెల రమణారెడ్డి, డైరెక్టర్ మల్లారెడ్డి, నాయకులు పులి హనుమాన్లు, నేరెళ్ల ఆంజనేయులు ఉన్నారు.