భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
26-02-2026 01:15 AM
ముకరంపుర, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట 50 డివిజన్ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, తదితరులు ఉన్నారు.




