18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులకు నమోదు ప్రక్రియ

05-05-2025 09:18 AM

హైదరాబాద్: నేటి నుంచి రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులకు(Unique Farmer ID Cards) నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డు తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మట్ రిజిస్ట్రీ(Agristock Telangana Format Registry) పేరిట అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రం ఒప్పందంతో 19 రాష్ట్రాలు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. తదుపరి పీఎం కిసాన్ నిధులకు ఆదే ప్రామాణికమని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలకు సంబంధం లేదని ప్రభుత్వం సూచించింది.