11 May, 2026 | 10:06 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర

11-05-2026 09:35 PM

సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని మోహినిపురాలో గల వేంకటేశ్వర స్వామి 51వ బ్రహ్మోత్సవాలు  అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా  సోమవారం స్వామి వారి రథయాత్ర కన్నుల పండువగా సాగింది. మహిళల కోలాటాల మధ్య స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు.