11 April, 2026 | 9:50 PM

Breaking News

మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •   ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు   •   గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి   •  

గ్రామ పరిశుభ్రతె నా లక్ష్యం

12-01-2026 09:57 AM

ఎలమంచి తండా సర్పంచ్ బద్రు నాయక్. 

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా సర్పంచ్ గ్రామ పరిశుభ్రతె నా లక్ష్యం అని అన్నారు. సోమవారం స్థానిక ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల తోటి గత కొన్ని సంవత్సరాలుగా మూలకే పరిమితమైన గ్రామపంచాయతీ ట్రాక్టర్ను తన సొంత ఖర్చుతో రిపేరు చేయించి గ్రామాల్లో చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ప్రతిరోజు గ్రామంలో ఉదయాన్నే ట్రాక్టర్ తోటి తప్పనిసరిగా చెత్త సేకరించి డంపింగ్ యార్డులో దిగుమతి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోక్య నాయక్, హరి నాయక్, భీమా నాయక్, రవి ,అనిల్ ,నాగు, రమేష్, బానోతు హరి,బహుసింగ్, లింగ ,మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.