15 April, 2026 | 1:17 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

తెలంగాణ గంగపుత్ర ఏక సంఘం నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలి

08-02-2026 07:39 PM

తుంగతుర్తి: తెలంగాణ గంగపుత్ర ఏక సంఘం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుతెలంగాణ గంగపుత్ర ఏక సంఘ నిర్మాణం జాయింట్ సెక్రెటరీ వైస్ ప్రెసిడెంట్ కుదురుపాక అధ్యక్షులు ఆనంద్ కుమార్, వంగాల ఎల్లేష్ తెలిపారు. ఆదివారం తుంగతుర్తిలో గంగపుత్ర సంఘం నాయకులు కార్యకర్తలు సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో  ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షులు గోధుమల సోమన్న, కోశాధికారి అనుమాస సత్యనారాయణ, సింగారం వెంకన్న, రాయపర్తి మండలం అధ్యక్షుడు సారంగపాణి,  అంబటి రాములు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ సెక్రెటరీ పూజారి సంతోష్, రాయపర్తి మండలం అధ్యక్షుడు పూజారి నారాయణ స్వామి, సుధాకర్, అంబటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంబటి రమేష్, అంబటి చంద్రశేఖర్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.