26 May, 2026 | 4:19 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం

26-05-2026 03:45 PM

బోథ్, మే 26(విజయక్రాంతి): అర్హులైన వారందరికీ ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా చూస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారుల కు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. అత్యవసర వైద్యం లో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే తాము మంజూరు చేయించి ఇస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్నారు.