9 April, 2026 | 10:46 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బాధిత కుటుంబనికి అండగా ఉంటాం..

07-10-2025 12:06 AM

కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్

చేగుంట, అక్టోబర్ 6: చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో కర్రె రాజయ్య మరణించిన విషయం తెలుసుకొని ఆయన కుటుంబాన్ని దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మండల యూత్ అధ్యక్షుడు మోహన్ నాయక్ పరామర్శించి 50 కిలోల బియ్యం సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కోశాధికారి నాయకులు దొంతి రెడ్డి బాల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు కావేటి భిక్షపతి, తిరుపతి రెడ్డి, ర వి, గన్య నాయక్, నవీన్ నాయక్, యాదగిరి, కుమార్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.