8 May, 2026 | 3:07 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

తిరుమలలో మహిళ అదృశ్యం

21-04-2026 09:41 AM

పెద్దలు కుదిర్చిన పెళ్లి నచ్చక.. అలిగి వెళ్లిపోయిన యువతి

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) మహిళ అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మీతిరుపతమ్మ రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. దర్శనం తర్వాత గదికి వచ్చిన లక్ష్మీతిరుపతమ్మ మళ్లీ బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం నచ్చక అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.