17 June, 2026 | 12:23 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

ముగిసిన మహిళల రగ్బీ లీగ్

10-03-2026 12:00 AM

జిమ్‌ఖాన గ్రౌండ్స్‌లో పోటీలు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ మహిళల రగ్బీ క్రీడాభివృద్ధికి మరో ముందడుగుగా తెలంగాణ ఉమెన్స్ రగ్బీ లీగ్ సీజన్ 2 పోటీలు జింఖాన ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రం న లుమూలల నుంచి మొత్తం 12 జట్లు పా ల్గొన్న ఈ టోర్నమెంట్‌ను లయన్స్ అథీనా సంస్థ అధ్యక్షురాలు కమాక్షి అగర్వాల్ ఆధ్వర్యంలో, రగ్‌బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగా ణ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర రామ్ సహకారంతో నిర్వహించారు.

ఫైనల్ మ్యాచ్‌లో బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ జట్టు హైదరాబాద్‌పై 107 స్కోరుతో విజయం సాధించింది. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో మేడ్చల్ జట్టు జంగ్పా 220 స్కోరుతో గెలిచి మూడో స్థానం దక్కించుకుంది. బ్లాక్ ఆర్చర్స్ జట్టుకు చెందిన బానుతు శిరీషా 7 ట్రైలు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.