calender_icon.png 15 June, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనం పై నుంచి పడి కార్మికుడి మృతి

15-06-2025 12:20:57 AM

రాజేంద్రనగర్: భవనం పై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ఆషారం సాహూ(27) అనే కార్మికుడు అత్తాపూర్ లోని ఓ భవనంపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.