12 March, 2026 | 10:20 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

వీరశైవ లింగాయత్ సమాజాభివృద్ధికి కృషి

19-01-2026 07:02 PM

నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెల్లడి

నిర్మల్,(విజయక్రాంతి): మహాత్మా బసవేశ్వర్ ఆశయాల స్ఫూర్తితో వీరశైవ లింగాయత్ సంఘ ఐక్యతకు సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ అన్నారు. సోమవారం బసవ గార్డెన్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షునిగా శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి గణేష్ పటేల్, గౌరవ అధ్యక్షులుగా గంగాధర్ పటేల్, యూత్ అధ్యక్షులుగా సాయినాథ్ పటేల్ తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లాలో సంఘం బలో పితానికి కృషి చేయడం వీరశైవ లింగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.