7 May, 2026 | 3:49 PM

Breaking News

ప్రారంభోత్సవానికే పరిమితమైన చలివేంద్రం..!   •   బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు...   •   ప్రతి గ్రామంలోనూ కిషోర బాలికల సంఘాలు   •   ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించిన మంచరామి సర్పంచ్   •   అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •  

క్రీడాకారులను అభినందించిన యెర్రా కామేష్

26-05-2025 12:36 AM

కొత్తగూడెం, మే 25 (విజయక్రాంతి)  మంచిర్యాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సీనియర్ బాక్సర్,కోచ్ దు ర్గేష్ శిక్షణలో జూనియర్ బాలికల విభాగం లో గోల్ మెడల్ సాదించి,జూన్ నెల 4,5, 6,7వ తేదీలో జరిగే జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన పి.కావ్య,సిల్వర్ మెడల్ సాదిం చిన సుప్రియ లను జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అభినందించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక,పోటీ సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడటం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన వారు జాతీయ స్థాయిలో కూడా రాణించి అంతర్జాతీయ పో టీలకు ఎంపిక కావాలని తద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.