15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

యువకుడి ఆత్మహత్య

10-02-2026 12:52 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రేమించిన ప్రియురాలు తనకు దక్కదేమోనని మనస్తాపంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బేల మండలం లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బేల మండల కేంద్రాని కి  చెందిన నిపుంగే రూపేష్ (21) డిగ్రీ చదువుతున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన క్లాస్ మెంట్ అమ్మాయిని ప్రేమించాడు.

ఐతే ఇటీవల అమ్మాయి కుటుంబీకులు వేరే అబ్బాయితో అమ్మాయికి వివాహం కుదిరిచారు.  దీంతో ఆ యువకుడు తన ప్రేమికురాలు దూరం అవుతుందని తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీరు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.