29-06-2025 12:32:16 AM
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం పైన స్వర్ణ అనే యువతీ సికింద్రాబాద్ నుండి నిజాంబాద్ కు వెళ్లే జైపూర్ ట్రైన్ కు ఢీకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దొంతి గ్రామానికి చెందిన స్వర్ణ 27 ఇండస్ మెడికేర్ రామయపల్లిలోని కంపెనీలో ఉద్యోగ రీత్యా విధులు నిర్వహిస్తుంది. ప్లాట్ఫారం పైన ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపినారు తూప్రాన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు, అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియ రాలేదు.