25 July, 2026 | 11:28 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

జహీరాబాద్ లో యువతి అదృశ్యం

23-03-2025 10:12 PM

జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో యువతి అదృశ్యం అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పట్టణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో ని రాంనగర్ కు చెందిన రాథోడ్ నిరుషా (24) ఈనెల 18వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఇంట్లో నుంచి బయటకు పోయి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. యువతి తల్లి రాథోడ్ కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.