15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రభు పింగళికి డాక్టరేట్ ప్రదానం

10-02-2026 12:00 AM

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో సాగు పద్ధ తులు పంటల సరళీకరణ విధానాలను మా ర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ ప్రభు పింగళి అన్నారు. కోవిడ్ తర్వాత డిజిటలి కరణ తరువాత అనేక యాప్‌ల ద్వారా  ఇంటి వద్దకే కావలసిన వస్తువు సామగ్రి అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ క్రీడా ప్రాంగణంలో జరిగిన 56,57,58వ సంయుక్త మెగా స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైన అం తర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ ప్రభు పింగళికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.