10 May, 2026 | 9:11 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు

11-12-2024 01:26 AM

మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి):మావోయిస్టు పార్టీకి చెందిన వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ సభ్యుడు మంగళవారం ములుగు జిల్లా పోలీసులకు లొంగిపోయాడు. వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీకి చెందిన పార్టీ సభ్యుడు లేఖం లచ్చు అలియా స్ అశోక్ మంగళవారం ములుగు వోఎస్డీ ఎదుట లొంగిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా స్వచ్ఛందంగా లొంగిపో యి, జనజీవన స్రవంతిలో కలవాల ని, వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ములుగు వోఎస్డీ తెలిపారు.