10 May, 2026 | 7:00 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ధాన్యం లారీని పక్కదారి పట్టించిన మిల్లర్

11-12-2024 01:23 AM

కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): సీఎంఆర్ బియ్యాన్ని ప్రభు త్వానికి అప్పగించాల్సి ఉండగా ఓ మిల్లర్ పక్కదారి పట్టించేందుకు యత్నించగా కేసు నమోదయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వజ్ర కండి శివారులో గల పరమేశ్వర ఫుడ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యజమాని ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని లారీలో బయట అమ్ముకునేందుకు తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేసి పట్టుకున్నారు. ప్రభుత్వానికి అప్పగించా ల్సిన 21,583 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. యజమానిపై కేసు నమోదు చేసినట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వరరావు తెలిపారు.