20 March, 2026 | 4:57 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నూతన భవనం మంజూరు చేయాలి

18-09-2025 07:56 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి సాంఘిక సంక్షేమ శాఖల బాలుర వసతి గృహనికీ నూతన భవనం మంజూరు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సజీవన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుందని దీంతో విద్యార్థులను బీసీ వసతి గృహానికి తరలించడం జరిగిందన్నారు. బీసీ వసతి గృహం పెచ్చులు ఉడి విద్యార్థులపై పడుతున్నాయని దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుతున్నారని తెలిపారు. ఉన్నత అధికారులు స్పందించి ఎస్సీ వసతి గృహానికి నూతన భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.