17 June, 2026 | 11:02 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

14-08-2025 11:36 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని ఉరిశిక్ష పడింది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి రూ.1.10 లక్షల జరిమానా విధిస్తూ మరణశిక్ష వేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. పొక్సో కోర్టు ఇన్ ఛార్జి జడ్జి రోజా రమణి నిందితుడిని జైలు శిక్ష విధించింది. 2013లో నల్గొండకి చెందిన 12 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు.