2 September, 2026 | 10:06 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

వంద శాతం ఉత్తీర్ణత సాధించండి

19-03-2025 | 12:00am

సబ్ ఇన్స్పెక్టర్‌కు సన్మానం

మహబూబాబాద్. మార్చి18 . (విజయ క్రాంతి) మహాబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్ల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం లో స్థానిక ఎస్సై పోలోజు కుశకుమార్ కార్య క్రమానికి ప్రత్యేక అతిధిగా పాల్గొని, పాడ్లు, పెన్నులు, ఇతర సామాగ్రి స్వయంగా అంద జేశారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి మండలానికి పేరు తేవాలని ఆశా భావం వ్యక్తం చేశారు.

వారి సేవా భావానికి ప్రతిగా ఉపాధ్యాయులు ఎస్సై కుశకుమార్‌ని సన్మానించారు. మండల విద్యాధికారి గుమ్మ డి లక్ష్మీ నారాయణ తను రచించిన ‘ఆది యోధులు - అజరామరులు’ పుస్తకాన్ని ఎస్సై కి బహుకరించారు. ఉపాధ్యాయులు ఎం.డి మస్తాన్, ధనుసరి అంజయ్య, వెం కటేశ్వర్లు, వేణు, కృష్ణమోహన్, ఎలేంద్ర, సుజాత, రామస్వామి, పిఎస్ హెచ్‌ఎం కన్నయ్య, ము ల్కం వీరస్వామి, ఈసాల లక్ష్మయ్య, సారం గపాణి, దాత మోహన్‌లాల్ పాల్గొన్నారు.