16 April, 2026 | 7:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

31-12-2025 12:00 AM

అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ 

అమీన్ పూర్, డిసెంబర్ 30 :వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని బీరంగూడ జిహెచ్‌ఎంసి పరిధిలోని వందనపురి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సం దర్భంగా కుటుంబ సమేతంగా వందనపురి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వా మివారిని దర్శించుకోవడం జరిగింది అని అన్నారు.

అదేవిధంగా ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ప్రతి ఒక్కరిపై ఉండేలా చూడాలని ఆయన మనసారా కోరుకున్నారు. వైకుంఠ ఏకాదశి పుర స్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు మరియు బీరంగూడ జిహెచ్‌ఎంసి వివిధ కాలనీల వాసులకు ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.