5 May, 2026 | 8:22 PM

Breaking News

లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •  

భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు

18-10-2024 02:19 PM

న్యూఢిల్లీ: భారత న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడింది. ఇక నుంచి సుప్రీకోర్టులో జరిగే వాదనలన్నీ ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ తో ప్రయోగాత్మక పరిశీలన చేయనున్నారు. లోటుపాట్లు సవరించి త్వరలో అందుబాటులోకి తేనుంది సుప్రీంకోర్టు వెల్లడించింది. త్వరలో సుప్రీం కోర్టులో అన్ని బెంచ్ లకు వర్తింపజేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు రాజ్యాంగ ధర్మాసన వాదనలు, తీర్పులే ప్రత్యక్ష ప్రసారం అయిన సంగతి తెలిసిందే.