19 March, 2026 | 1:13 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

అసెంబ్లీ రేపటికి వాయిదా

16-03-2025 01:05 AM

హైదరాబాద్, మార్చి 15: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం అసెంబ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ప్రసం గింస్తుండగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశా రు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతం సభ సోమవారానికి వాయిదా పడింది.