27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేయాలి

27-12-2025 12:53 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిసెంబర్ 29 తేదీన నిర్వహించే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుంగతుర్తి మండల సర్పంచుల ఫోరమ్ మాజీ ఉపాధ్యక్షులు లాకవత్  యాకో నాయక్ పిలుపునిచ్చారు .2019 నుండి 2024 వరకు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ దీనితో మాకు అప్పులు అయ్యాయని తెలిపారు..తమ పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.