calender_icon.png 3 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 95.72% హాజరు

03-02-2026 01:53:04 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. తొలి రోజు పరీక్షలకు అభ్యర్థులు 95.72 శాతం మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 1,41,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 6,325 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.