27-09-2025 09:30:20 AM
జడ్చర్ల : మున్సిపాలిటీ పరిధిలోని చికెన్,మటన్,చేపల షాపుల నుండి వచ్చు వ్యర్థాల సేకరణకు 2025-26 సంవత్సరానికి సంబంధించి శనివారం ఉదయం 11:00 గంటలకు పురపాలక కార్యాలయం జడ్చర్ల నందు బహిరంగ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొని వ్యక్తుల సేకరణ దక్కించుకోవాలని సూచించారు.