11-09-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: భారత స్టీపుల్చేజ్ అథ్లెట్ అవినాశ్ సేబుల్ తొలిసారి డైమండ్ లీగ్ ఫైనల్లో పాల్గొననున్నాడు. కాగా పురుషుల 3వేల మీట ర్ల స్టీపుల్చేజ్ ఫైనల్ 13వ తేదీన జరగనుంది. ఈ ఏడాది జరిగిన డైమం డ్ లీగ్ మీటింగ్స్లో రెండింటిలో పా ల్గొన్న అవినాశ్ మూడు పాయింట్ల తో 14వ స్థానంలో నిలిచాడు. టా ప్-12కే అవకాశమున్నప్పటికీ కొం దరు గాయాలతో ఫైనల్కు దూరమవ్వడంతో అవినాశ్కు అవకాశమొ చ్చింది. 14న జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా తలపడనున్నాడు.