31 May, 2026 | 10:40 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

విద్యార్థులకు అవగాహన సదస్సు

10-04-2026 06:39 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల భద్రతపై శనివారం పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు షీ టీం పోలీసులు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.