10 April, 2026 | 8:24 PM

Breaking News

చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •   తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు   •   జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన   •   నోస్ పార్మా కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి   •  

విద్యార్థులకు అవగాహన సదస్సు

10-04-2026 06:39 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల భద్రతపై శనివారం పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు షీ టీం పోలీసులు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.