3 July, 2026 | 10:43 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌లో పసికందు మృతదేహం

10-07-2025 02:49 PM

హైదరాబాద్: నిమ్స్(Nizam's Institute Of Medical Sciences) ఆసుపత్రిలోని బాత్రూంలో గురువారం పసికందు మృతదేహం లభించడం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన పసికందును బాత్రూంలో పడేసినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని టాయిలెట్ లో పడేశారు. ఆస్పత్రి సిబ్బంది టాయిలెట్ ని క్లీన్ చేస్తుండగా పసికందు మృతదేహం బయటపడింది. నిమ్స్ ఆస్పత్రిలోని ఓపీ హహిళల బాత్ రూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.