6 May, 2026 | 11:09 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌లో పసికందు మృతదేహం

10-07-2025 02:49 PM

హైదరాబాద్: నిమ్స్(Nizam's Institute Of Medical Sciences) ఆసుపత్రిలోని బాత్రూంలో గురువారం పసికందు మృతదేహం లభించడం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన పసికందును బాత్రూంలో పడేసినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని టాయిలెట్ లో పడేశారు. ఆస్పత్రి సిబ్బంది టాయిలెట్ ని క్లీన్ చేస్తుండగా పసికందు మృతదేహం బయటపడింది. నిమ్స్ ఆస్పత్రిలోని ఓపీ హహిళల బాత్ రూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.