3 July, 2026 | 10:21 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు

03-07-2026 09:39 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం శివాలయంలో శుక్రవారం నాడు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీవిభూషితజగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామివారు శ్రీశ్రీశ్రీ బాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు నూరి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వారిని భక్తులు ధరించి స్వామి వారి నుంచి ఆశ్వీద వచనాలను స్వీకరించారు మండల వాసవి క్లబ్ వారు భక్తులకు స్వీట్స్, ఫ్రూట్స్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మగినం జయశ్రీ , ఎస్సై రమేష్ కుమార్ పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.