30 July, 2026 | 5:50 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

జాతి చరిత్రను కాపాడాలి

13-02-2026 05:53 PM

గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ నాయక్

మోతె, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి):  ఈ నెల 15 న బంజారా ఆత్మ గౌరవ ప్రతీక సద్గురు సేవాలాల్ మహా రాజ్ జయంతి వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి తాండల లో  ఘనంగా నిర్వహించాలని గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి గుగులోతు లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటన తెలిపారు. సేవా లాల్ మహా రాజ్ సందేశం ప్రతి గిరిజన బిడ్డలు ఆచరించాలని జాతి ఆచారాలు బంజారా కుటుంబాలు గౌరవించుకోవాలని ప్రతి ఇంటి ముందు బోగ్ బండారుతో ఆచరించాలని తెలిపారు.