26 May, 2026 | 6:24 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

పాండిచ్చేరిలో ప్రచారానికి భట్టి

02-04-2026 12:00 AM

కాంగ్రెస్ తరఫున ప్రచారం 

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): పాండిచ్చేరి ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం బయలుదేరి వెళ్లారు. అక్కడ ఈ నెల 2, 3 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల ర్యాలీలు, సభల్లో భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఇక 4వ తేదీన కేరళం రాష్ట్రం పట్నంతిట్టు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు.