15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ప్రతిభను గుర్తించడమే బీజేపీ లక్ష్యం

12-01-2026 12:00 AM

సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుండగోని భరత్‌గౌడ్

సికింద్రాబాద్ జనవరి 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో బిజెపి నాయకురాలు కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహంకాళి సికిం ద్రాబాద్ జిల్లా అధ్యక్షులు గుడ్డగాని భరత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భరత్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుక పోవడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మేకల సారం గపాణి, రాచమల్ల కృష్ణమూర్తి, కనకట్ల హరి, కందటి నాగేశ్వర్ రెడ్డి, శారదా మల్లేష్, అజయ్ నాయుడు, ఆకారం రమేష్, శ్యాం సుందర్, అనూష, నాగరాణి, శోభ, భాగ్య మ్మ, యాదమ్మ, హనుమంతు ముదిరాజ్, అంబాల రాజేశ్వరరావు, ఇవి నరేష్, ఆదర్శ్ కుమార్, శ్యాoసుందర్, సాయి దత్తు, వనమాల శ్రీనివాస్, ఈ ఎల్ ప్రతాప్ కుమార్, ఓములు, శ్యాం కుమార్, దేవుడు కుమార్, లడ్డు, బైరి సురేష్ అమరావతి, సత్యనారాయణ, అరవింద్, శ్రీనివాస్,సతీష్ రాజు ముదిరాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.