ఎల్లారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ సుభాష్రెడ్డి గురువారం బీజేపీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కండు వా కప్పుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 25 (విజయక్రాంతి)