calender_icon.png 28 October, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల తనిఖీ

28-10-2025 12:29:08 AM

పాపన్నపేట, అక్టోబర్ 27 :మండల కేం ద్రమైన పాపన్నపేటలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగ ణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాల ను గుర్తించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు పోలీసు లు తెలిపారు. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్, ఏఎస్త్స్ర దేవిదాస్, కానిస్టేబుళ్లు, తదితరులున్నారు.