17 March, 2026 | 1:43 PM

Breaking News

బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్   •   గ్యాస్ సిలిండర్ల కొరత.. ఉదయం నుంచే పడిగాపులు   •   కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు   •   కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •  

కాకర్లపల్లిలో యాదవ్ కులస్థుల అధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు

14-01-2026 03:50 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న యాదవ కుటుంబ సభ్యులు 

మంథని,(విజయ క్రాంతి): యాదవ్ కులస్థుల అధ్వర్యంలో మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో బుధవారం పెద్దమ్మ తల్లికి  బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ బోగి రోజున గ్రామంలోని యాదవ కులాస్థులు కుటుంబ సభ్యులతో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడు కూడా యాదవలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి,  బోనాలు సమర్పించారు. ఆ అమ్మవారి ఆశీర్వాదాల తో గ్రామ ప్రజలు, పిల్లజెల్ల, పడిపాశువులు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.  ఈ బోనాల వేడుకల్లో స్థానిక సర్పంచ్ కలవేన కొమురయ్య యాదవ్ తో పాటు కుల పెద్దలు అధిక సంఖ్యలో యాదవ్ లు పాల్గొన్నారు.