13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

శభాష్.. విద్యార్థులు

27-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి ౨౬ (విజయక్రాంతి): మనుషులకు దాహం వేస్తే నీటి వనరుల వద్దకు వెళ్లి దాహాన్ని తీసుకుంటాం. అయితే నోరులేని పక్షులకు వేసవికాలం వచ్చిందంటే ఎక్కడ చుక్కబొట్టు మీరు కల్పి స్తే అక్కడికి కీచు కీచు మంటూ వస్తుంటాయి. పట్టణంలో సోఫినగర్ గురుకుల పాఠశాలలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న పక్షులను చూసి విద్యార్థులు నీటి తట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి చెట్టుకు నీటి తట్టాను ఏర్పాటు చేసి ఆ తట్టాలో ఓ విద్యార్థి నీరు పోసే బాధితులు ప్రిన్సిపల్ డేనియల్ అప్పగించారు. దీంతో విద్యార్థులను పలువురు అభినందిస్తున్నారు.