17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

తర్ణం వాగుపై ఉన్న వంతెన పేల్చివేత...

27-04-2025 02:51 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్ణం వాగుపై ఉన్న పాత వంతెనను అధికారులు డిటోనేటర్లతో పేల్చివేశారు. 2023 సంవత్సరంలో బ్రిడ్జ్ కు బీటలు వారడంతో అధికారులు రాకపోకల నిలిచివేశారు. దింతో జైనథ్, బేల మండలాలతో పాటు మహారాష్ట్ర ప్రజలకు వంతెన పై నుండి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఇటీవల జాతీయ రహదారి పనుల్లో భాగంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికై పాత బ్రిడ్జిని ఆదివారం నేషనల్ హైవే అధికారులు డిటోనేటర్ల సహాయంతో పేల్చివేశారు.