రైతు కుటుంబాల పరామర్శ
23-05-2026 05:31 PM
కుబీర్,(విజయక్రాంతి): మండలంలోని పల్సి గ్రామానికి చెందిన ద్యవరగజరం, పురం శెట్టి గణేష్, చోండీ గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ ఇటీవలే మరణించగా వారి కుటుంబానికి బిఆర్ఎస్ ముధోల్ తాలూకా సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమరెవర్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులు జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.






