17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సిద్దిపేట-సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో

30-01-2026 12:10 PM

భారీగా నిలిచిన వాహనాలు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలంలోనీ జక్కాపూర్ గ్రామం వద్ద గల సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై మండలంలోని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మాజీ సీఎం కెసిఆర్ సిట్ నోటిస్ లు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జక్కాపూర్ గ్రామం వద్ద సిద్దిపేట సిరిసిల్ల రహదారి పై బైటాయించిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి హామీలు గాలికి వదిలేసి రాజకీయ కక్షతో తెలంగాణ తెచ్చిన నాయకుల పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కి నోటిస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.