11 April, 2026 | 12:07 PM

Breaking News

సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •  

కారులో మంటలు.. అగ్నికి ఆహుతి

01-01-2026 11:36 AM

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో(Abdullapurmet) గురువారం కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. అధికారుల ప్రకారం, ఆ క్యాబ్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ప్రయాణికులను దించి, డ్రైవర్ వాహనాన్ని బయట కేటాయించిన పార్కింగ్ స్థలంలో నిలిపాడు. డ్రైవర్ కారులోంచి బయటకు రాగానే వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు.హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నఅగ్నిమాపక వాహనం మంటలను ఆర్పివేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.