9 April, 2026 | 5:04 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

పేకాట స్థావరంపై దాడి ఆరుగురిపై కేసు నమోదు

15-10-2025 07:44 PM

చిట్యాల ఎస్ఐ జీ.శ్రావణ్ కుమార్..

చిట్యాల (విజయక్రాంతి): పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ జి.శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామ ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించామన్నారు. 52 పేక ముక్కలు, రూ. 2000 నగదును స్వాధీన పరుచుకున్నామని తెలిపారు. పేకాడుతున్న జూకల్ గ్రామానికి చెందిన వ్యక్తులు కావాటి రాజు, సూర లక్ష్మణ్, తోట శ్రవణ్, సుర శ్రీకాంత్, తోట బిక్షపతి, శ్రీగిరి రవీందర్ లపై కేసు నమోదు చేసామన్నారు. దాడిలో పోలీస్ సిబ్బంది అస్లాం జానీ, నాగరాజు, సందీప్ పాల్గొన్నారు.